ఎదురుకాల్పులో మావోయిస్టుల మృతి

4 NaXals Encounter In Dhamtari Chhattisgarh - Sakshi

రాయ్‌పూర్‌ : ఛత్తీస్‌గడ్‌లోని ధంతారిలో కాల్పుల కలకలం రేగింది. ప్రత్యేక భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య శనివారం కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ క్రమంలో ఘటనాస్థలిలో ఏడు ఆయుధాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top