కులులో విషాదం..11 మంది మృతి
డెహ్రాడున్ : హిమాచల్ ప్రదేశ్లోని కులు జిల్లాల్లో విషాదం చోటుచేసుకుంది. రాణి నల్లాలోని రోహతంగ్ గుండా ప్రయాణిస్తున్న మారుతి జిప్సీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. కాగా మృతుల్లో పర్యాటకులతో పాటు, టూరిస్టు గైడులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.