కులులో విషాదం..11 మంది మృతి

11 Dead In Himachal Pradesh - Sakshi

డెహ్రాడున్‌ : హిమాచల్‌ ప్రదేశ్‌లోని కులు జిల్లాల్లో విషాదం చోటుచేసుకుంది. రాణి నల్లాలోని రోహతంగ్‌ గుండా ప్రయాణిస్తున్న మారుతి జిప్సీ లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 11 మంది మృతి చెందారు. కాగా మృతుల్లో పర్యాటకులతో పాటు, టూరిస్టు గైడులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top