ఆత్మీయ స్వాగతం

people supports to ys jagan in praja sankalpa yatra - Sakshi

పలమనేరు: శ్రీకాళహస్తి సమీపంలోని చుక్కలనిడిగల్లు, టీఎంవీ కండ్రిగ గ్రామస్తులకు మహానేత అన్నా, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నా అభిమానం ఎక్కువ.     జననేత పాదయాత్రగా వస్తున్నాడని తెలిసి ఊర్లకు ఊర్లు కదిలివచ్చాయి. అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం పలికి మురిసిపోయాయి.

Read latest Chittoor News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top