ఆత్మీయ స్వాగతం
పలమనేరు: శ్రీకాళహస్తి సమీపంలోని చుక్కలనిడిగల్లు, టీఎంవీ కండ్రిగ గ్రామస్తులకు మహానేత అన్నా, ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నా అభిమానం ఎక్కువ. జననేత పాదయాత్రగా వస్తున్నాడని తెలిసి ఊర్లకు ఊర్లు కదిలివచ్చాయి. అభిమాన నేతకు ఆత్మీయ స్వాగతం పలికి మురిసిపోయాయి.