ఫ్లాట్గాముగిసిన మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ముగిశాయి. కన్సాలిడేషన్ బాటలో పయనించిన మార్కెట్లు రోజంతా లాభ నష్టాల మధ్య ఊగిసలాడాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ నష్టాలు కీలక సూచీలను ప్రభావితం చేశాయి. వీటితో పాటు రియల్టీ
సెన్సెక్స్ 37 పాయింట్ల లాభంతో 32869 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు పెరిగి వద్ద 10,127 వద్దస్థిరపడ్డాయి. తద్వారా నిప్టీ కీలక 10,200 స్థాయిని కూడా కోల్పోయింది.
బయోకాన్,ఇన్ఫోసిస్, ఇండియా బుల్స్, యునైటెడ్ స్పిరిట్స్ టాప్ విన్నర్స్గా నిలవగా, ఆర్కాం హెచ్డీఐఎల్, కోల్ ఇండియా, శ్రీరామ ట్రాన్స్ నష్టాల్లో ముగిశాయి.
సంబంధిత వార్తలు