ఫ్లాట్‌ ప్రారంభం : అమ్మకాల ఒత్తిడి

Stockmarkets slip into Red - Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి.  కానీ ఇన్వెస్టర్ల  భారీ అమ్మకాలతో  సెన్సెక్స్‌ 82 పాయింట్లు  నిఫ్టీ పాయింట్లు 25 పాయింట్లు  నష్టపోయాయి . ప్రధానంగా మెటల్‌, అ డాగ్‌ గ్రూపు షేర్లు భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు   జీ ఎంటర్‌ టైన్‌మెంట్‌, పవర్‌గ్రిడ్‌  లాభపడుతున్నాయి.  మరోవైపు జెట్‌ ఎయిర్‌వేస్‌ వివాదంపై  పీఎంవో కార్యాలయం రివ్యూకు పిలుపునిచ్చింది. అటు   డాలరు మారకంలో రుపీ మరోసారి ఫ్లాట్‌గా   ప్రారంభమైంది.   సోమవారం 69.81 వద్ద ట్రేడింగ్‌ను ఆరంభించింది. శుక్రవారం  69.80 వద్ద ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top