లాభాల్లో స్టాక్మార్కెట్లు
సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్91పాయింట్ల లాభంతో33144వద్ద,నిఫ్టీ 32పాయింట్ల లాభంతో 10,225 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లో ఉన్నాయి.
టాటాస్టీల్, పీవీఆర్, టాటా కమ్యూనికేషన్స్, ఎన్సీసీ , శ్రీరామ్ ట్రాన్స్, వేదాంత, అరబిందో, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాభపడుతుండగా టీసీఎస్, బ్రిటానియా, బజాజ్ హోల్డింగ్స్, అదానీ, ఇండస్ఇండ్ రుచిసోయా, నష్టపోతున్నాయి.