లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

Stockmarkets opens in Green - Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  పాజిటివ్‌గా మొదలయ్యాయి. అంతర్జాతీయంగా సానుకూలం వాతావరణంతో దేశీయ  సూచీలు కూడా స్థిరంగా  ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. సెన్సెక్స్‌ 152 పాయింట్ల లాభంతో 34,594 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు ఎగిసి 10,411వద్ద  కొనసాగుతున్నాయి.   టాటా మోటార్స్‌,  ఎస్‌బ్యాంకు , ఎల్‌ అండ్‌టీ,  యాక్సిస్‌, ఐటీసీ లాభపడుతున్నాయి.  మరోవైపు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ,  టెక్‌మహీంద్ర, పిరామల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, కోల్‌ ఇండియా నష్టపోతున్నవాటిల్లోఉన్నాయి. 
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top