ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
సాక్షి,ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 7 పాయింట్లు నష్టంతో 33, 554 వద్ద, నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో 10, 339 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. పీఎస్యూ బ్యాంక్స్ వీక్గా ఉండగా, ఐటీ, ఫార్మా, రియల్టీ, మీడియా, సెక్టార్లో లాభాలు కనిపిస్తున్నాయి.
భారతి ఇన్ఫ్రాటెల్, భారతి ఎయిర్టెల్, టాటావపర్, లుపిన్, బజాజ్ హోల్డింగ్స్ టాప్ గెయినర్స్గా ఉండగా, ఐసీఐసీ ప్రుడెన్షియల్, దివీస్, హెచ్పీసీఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, జీ నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి.
సంబంధిత వార్తలు