మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభం
సాక్షి, ముంబై:దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 14 పాయింట్లు క్షీణించి 33, 331 వద్ద, నిఫ్టీ12 పాయింట్ల నష్టంతో 10,272 వద్ద ట్రేడ్ అవుతోంది.
ఫార్మ,ఆటో విగ్విన్నర్ గా ఉన్నాయి. ముఖ్యంగా అమెరిగా రెగ్యులేటరీ పుఫ్తో బయోకాన్ భారీగా లాభపడుతోంది. ఐటీ, రియల్టీ, సిమెంట్ సెక్టార్ నష్టపోతోంది. మరోవైపు అడాగ్ గ్రూపు షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి.
భారతి ఇన్ ఫ్రాటెల్, హెచ్ డీఐఎల్ , ఎస్స్బ్యాంక్ టాటా పవర్ , ఎల్ అండ్టీ, ఎస్బ్యాంక్; ఇందస్ఇండ్ బ్యాంక్ స్వల్పంగా లాభపడుతున్నాయి ఆర్కాం, అంబూజా సిమెంట్, యూబీఎల్,ఇన్ఫీ తదితర షేర్లు నష్టపోతున్నాయి.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు