నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లో ముగిశాయి. శుక్రవారం సెన్సెక్స్ 297 పాయింట్లు కోల్పోయి 27,437 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 93 పాయింట్లు నష్టపోయి 8,305 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు గురువారం కూడా నష్టాల్లో ముగిసిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు