నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 133 పాయింట్లు కోల్పోయి 28,666 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 8706 వద్ద ముగిసింది.
మరిన్ని వార్తలు
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 133 పాయింట్లు కోల్పోయి 28,666 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 8706 వద్ద ముగిసింది.