నష్టాల్లో ముగిసిన మార్కెట్లు


ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 133 పాయింట్లు కోల్పోయి 28,666 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 43 పాయింట్లు నష్టపోయి 8706 వద్ద ముగిసింది.

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top