సెంచరీ నష్టాలతో మార్కెట్ల ప్రారంభం
సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు నష్టాలతోప్రారంభమైనాయి. సెన్సెక్స్ 172 పాయింట్లు కోల్పోయి 38,071వద్ద, నిఫ్టీ 41 పాయింట్లు క్షీణించి 11,496 వద్ద కొనసాగుతోంది. ఫార్మ, బ్యాంకింగ్ నష్టపోతుండగా, ఆటో షేర్లు భారీగా లాభపడుతున్నాయి.
బజాజ్ ఆటో, గెయిల్, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, ఎం అండ్ ఎం లాభపడుతుండగా సన్ఫార్మా, ఎస్ బ్యాంకు ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఐసీఐసీఐ, వేదాంతా నష్టపోతున్నాయి.
మరిన్ని వార్తలు