ప్రాఫిట్ బుకింగ్ : నష్టాల్లో సూచీలు
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. కానీ వెంటనే ఇన్వెస్టర్ల అమ్మకాలతో 100 పాయింట్లకు పైగా కోల్పోయింది. సోమవారం భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లో నేడు లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీంతో సెన్సెక్స్ 70 పాయింట్లు క్షీణించి 33,997 వద్ద, నిఫ్టీ 27పాయింట్లు నష్టపోయి 10,224 వద్ద కొనసాగుతున్నాయి. దీంతో నిఫ్టీ 10250ది గువకు చేరింది. లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట ధోరణి నెలకొంది. ఐసీఐసీఐ, ఫలితాలు బలహీనంగా ఉండటంతో బీపీఎసీఎల్ కూడా టాప్ లూజర్గా ఉంది. హెచ్పీసీఎల్, రిలయన్స్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ నష్టపోతున్నాయి. అటు టెక్ మహీంద్ర, గెయిల్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, గ్రాసిం లాభపడుతున్నాయి.
మరిన్ని వార్తలు