21 పైసలు ఎగిసిన రూపాయి

Rupee rises 21 paise to 70.64 against US dollar in early trade - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌ ధోరణి కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే బుధవారం లాభాలతో ముగిసిన రూపాయి నేడు మరింత పుంజుకుంది. 21 పైసలు ఎగిసి 70.64 వద్ద కొనసాగుతోంది. అటు  స్టాక్‌మార్కెట్లు గురువారం  లాభాలతో ప్రారంభమైనాయి. అనంతరం ఆరంభ లాభాలనుంచి మరింత పుంజుకుని  158 పాయింట్లుపైగా ఎగిసిన  సెన్సెక్స్‌ 40570  స్థాయి  వద్ద కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 47  పాయింట్లు పుంజుకుని 11956 పాయింట్లను అధిగమించింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top