నేడు జగన్‌ రోడ్‌షో సాగేదిలా..

నేడు జగన్‌ రోడ్‌షో సాగేదిలా.. - Sakshi


సాక్షి బృందం, నంద్యాల: నంద్యాల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పదో రోజు రోడ్‌షోను పట్టణంలోని సాయిబాబానగర్‌ ఆర్చి సెంటర్‌ నుంచి ప్రారంభించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరువెంకటరెడ్డి, అభ్యర్థి శిల్పామోహన్‌రెడ్డి గురువారం తెలిపారు. అక్కడి నుంచి దేవనగర్‌ క్రాస్‌రోడ్, వెంకటేశ్వర స్టోర్, పార్కురోడ్‌ సెంటర్, నాగులకట్ట సెంటర్, దేవనగర్‌ సెంటర్, మసీదుసెంటర్, బేతెలు చర్చి సెంటర్‌  వరకు రోడ్‌షో కొనసాగుతుందని వెల్లడించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top