జగనన్నే ఓనమాలు దిద్దించారు

YS Jagan In Visakhapatnam Praja Sankalpa Yatra - Sakshi

సాక్షి, విశాఖపట్నం:మా అబ్బాయికి మా ప్రియతమ నాయకుడు జగన్‌తో అక్షరాభ్యాసం చేయించాలని భావించాం. ఆయన పెదబొడ్డేపల్లిలో బస చేశారని తెలిసి వెళ్లాం. అంతమందిలోనూ మమ్మల్ని పిలిచారు. మా అబ్బాయి మూడేళ్ల గీతం శామ్యూల్‌తో పలకపై జీసస్‌ అని రాయించారు. మాకెంతో ఆనందంగా అనిపించింది.– సేనాపతి రమేష్, వరలక్ష్మి,జి.కొత్తూరు, గొలుగొండ మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top