ఒకే రోజు రెండు పండుగలు

YS Jagan Praja Sankalpa Yatra In Visakhapatnam - Sakshi

విశాఖపట్నం :గొట్టివాడ గ్రామంలో మంగళవారం జగనన్న రాకతో పండగ వాతావరణం రెట్టింపు అయ్యింది. శ్రీ పరదేమ్మతల్లి జాతర జరుపుకుని అమ్మవారికి పసుపుకుంకుమలు ఇచ్చే సమయంలో జగనన్న  మా గ్రామానికి వచ్చారు. జగనన్నతో మాట కలపాలని, ఆయనను దగ్గరి నుంచి చూడాలని ఆరాటపడ్డాం. మహిళలందిరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించాడు జగనన్న. ఆయన రాకతో ఒకరోజు రెండు పండుగలు జరుపుకున్నట్టు అయింది.అమ్మవారి గుడివద్ద ఆగి మమ్మల్ని అందర్ని కలిశారు.–మీసం శివలక్ష్మి, కె .గొట్టివాడ.కోటవురట్ల మండలం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top