మా పాపను లాలించారు

YS Jagan Meets People In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : జగనన్నను కలుద్దామని పాదయాత్రకు వచ్చినట్టు ఊలపల్లికి చెందిన లావణ్య తెలిపారు. మా పాపను చూపించే సరికి ఆమెను తన చేతుల్లోకి తీసుకుని లాలించారని, నా చిన్నారి గాయత్రి చాలా అదృష్టవంతురాలు మాకెంతో సంతోషంగా ఉందని ఆమె తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top