గొర్రె పిల్లల బహూకరణ

Woman Gifted Goat To ys jagan In praja sankalpa yatra - Sakshi

ధర్మవరం నియోజకవర్గంలోని తిప్పేపల్లి గ్రామానికి చెందిన మల్లన్న, దేవమ్మ, శివమ్మ తమ గొర్రెల మందలోని పిల్లలను జననేత జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనతో వారు ఆత్మీయంగా మాట్లాడారు. తమ దుర్భర బతుకులు వివరించి, అధికారంలోకి వచ్చిన తర్వాత మేకలు, గొర్రెల పెంపకం దారుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top