కనీస వేతనాలు లేవు
శ్రీకాకుళం :‘ప్రభుత్వం మా చేత వెట్టిచాకీరి చేయించుకుంటున్నా కనీస వేతనాలు అం దించడం లేదు’ అని నరసన్నపేట ఆరోగ్యమిత్రలు జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పన్నెండేళ్లుగా పని చేస్తున్నా పీఎఫ్, ఈఎస్ఐ వంటి సదుపాయాలు లేవని తెలిపారు. కనీస వేతనాలు అందించాలని కోరారు.