అలుపెరగని బాటసారికి పూలబాట

Village People Welcomes YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : జనం కోసం అలుపెరగక పయనిస్తున్న జననేతకు గొల్లల మామిడాడ వద్ద ఇటుక బట్టీ నిర్వాహకులు, కూలీలు పూలబాట పరిచారు. హోరున వర్షం కురుస్తున్నా జగన్‌ను చూసేందుకు కూలీలంతా తరలి వచ్చారు. కాగా పాదయాత్ర దారిలోని బట్టీ వద్ద కూలీలు పచ్చని పరదా కప్పి పూలను చల్లారు. జగన్‌కు తమ సమస్యలను చెప్పుకున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top