ఈనాటి ముఖ్యాంశాలు

Today news updates July 5th Union Budget 2019 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. తన తొలి బడ్జెట్‌లో సంచలనమైన నిర్ణయాలు తీసుకోనప్పటికీ.. దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని.. సమీకృత ఆర్థికవృద్ధి దిశగా పలు ప్రతిపాదనలు చేశారు. విద్యారంగంలో మార్పులపై నిపుణుల కమిటీతో తన ఆలోచనలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పంచుకున్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని అధికారులకు సూచించారు. కేంద్ర బడ్జెట్‌పై తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు పెదవి విరిచారు. బడ్జెట్‌ తమను నిరుత్సాహ పరిచిందన్నారు.

మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top