టుడే న్యూస్‌ రౌండప్‌

Today News Roundup - Sakshi

----------------------------------- రాష్ట్రీయం -------------------------------

టీడీపీ వక్రభాష్యం
టీడీపీ చేయాల్సింది ట్రేడింగ్ కాదు రూలింగ్ అంటూ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మిత్రపక్షంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

ఈ పాపం ట్రాఫిక్‌ పోలీసులదే..!
కొందరు ‘తెల్ల’ఖాకీల నిర్లక్ష్యం... ఓ లారీ డ్రైవర్‌ నిర్వాకం... వెరసి ఓ కుటుంబంలో పెను విషాదం నింపింది. 

విద్యార్థులకూ తప్పని జీఎస్టీ మోత!
రాష్ట్రంలో విద్యార్థులపైనా జీఎస్టీ భారం పడనుంది. వివిధ ఉమ్మడి ప్రవేశపరీక్షల (సెట్‌ల)కు హాజరయ్యే ఒక్కో అభ్యర్థి సగటున రూ. 70 వరకు అదనంగా చెల్లించాల్సి రానుంది.

‘జగన్‌పై గోబెల్స్‌ ప్రచారం చేయిస్తున్నారు’
 ప్రతిపక్ష పార్టీని అణిచి వేసేందుకు అధికార పార్టీ కుట్రలు చేస్తోందని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు.

----------------------------------- జాతీయం -------------------------------
రాహుల్‌ గాంధీ సినిమా.. శోభనం రాత్రి!!
నోరుజారడం అలవాటుగా చేసుకున్న రాజకీయ నేతల జాబితాలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ టాప్‌ లిస్ట్‌లో ఉంటారు.

జయ వీడియో.. ఇంత దిగజారుడు రాజకీయమా?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో తాజాగా వెలుగుచూడటం తీవ్ర కలకలం రేపుతోంది.

సచ్చిదానంద్‌ మమ్మల్ని రేప్‌ చేశాడు: నలుగురు సాధ్వీలు
ఓ ఆశ్రమానికి చెందిన బాబా, అతని అనుచరులు తమపై వరుసగా అత్యాచారం జరుపుతూ.. చిత్రహింసలకు గురిచేశారని నలుగురు మహిళా భక్తులు ఆరోపించారు.

---------------------------------- అంతర్జాతీయం -------------------------------
గుండెలు పిండేసే చిత్రం..
దుర్భర దారిద్ర్యంలో మగ్గుతూ, ఆకలికి అలమటిస్తూ, భగభగమండే భానుడి ప్రతాపాన్ని తట్టుకోలేక దాహంతో ఓ చిన్నారి రోడ్డుపై నిలిచిన మురికినీరు తాగుతున్న విషాద దృశ్యమిది.

భారత్‌ పెద్దన్న పాత్ర పోషించాలి: అమెరికా
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్‌ పెద్దన్న పాత్ర పోషించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు.

----------------------------------- బిజినెస్‌ -------------------------------

బిట్‌కాయిన్‌ మానియా: మెగాస్టార్‌ సంపద ఎంత పెరిగిందంటే..
బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు, సూపర్‌స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ పెట్టుబడుల్లో కూడా తన ప్రత్యేకతను చాటుకున్నారు.

రూ.10,000 వరకు  పెరగనున్న టీవీల ధరలు 
టెలివిజన్లు, మైక్రోవేవ్‌ ఓవెన్లు, ఎల్‌ఈడీ ల్యాంపులు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువుల దిగుమతులపై గత వారం కేంద్రం సుంకం పెంచడంతో వీటి కొనుగోలుకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. 

----------------------------------- సినిమా -------------------------------

అనుష్క గురించి ప్రభాస్..!
స్వీటీ అనుష్క లీడ్ రోల్ లో భాగమతి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

మణిరత్నం సినిమాకు నో చెప్పిన యంగ్ హీరో
గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం సినిమాలో నటించేందుకు స్టార్ హీరోలు క్యూ కడతారు. యువ తరం హీరోలకైతే మణి సినిమాలో నటించటం ఓ కల.

----------------------------------- క్రీడలు -------------------------------

రోజు 100 రన్స్‌ కొట్టలేం.. జీవితం కూడా అంతే..!
క్రికెట్‌లో ఒక మెయిన్‌  అంపైర్‌ ఉంటాడు.బౌలర్‌ వైపు వికెట్‌ వెనకాల నిలబడి ఉంటాడు.

యువీ సిక్స్‌.. సిక్సర్ల రహస్యం ఇదేనట..!
ప్రపంచ దిగ్గజ ఫీల్డర్‌, దక్షిణాఫ్రికా ఆటగాడు జాంటీ రోడ్స్‌కు భారత్‌ అంటే అమితమైన ప్రేమ అని అందరికి తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top