నేటి ప్రధాన వార్తలు

Today News Roundup 23rd May - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన కుమారుడు వైష్ణవ్‌(21) హఠాన్మరణం చెందారు. ఎంబీబీఎస్‌ మూడో ఏడాది చదువుతున్న వైష్ణవ్‌ బుధవారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు.

బండారు దత్తాత్రేయ కుమారుడి మృతి
సాక్షి, హైదరాబాద్‌ : కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

మంత్రి గంటా మాతో టచ్‌లో ఉన్నారు: విజయసాయి రెడ్డి
సాక్షి, విశాఖపట్నం :  ఆంధ్రప్రదేశ్‌ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు గోడ మీద పిల్లి లాంటి వారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ వీ విజయసాయి రెడ్డి అన్నారు.

ఇది ఆంధ్రప్రదేశ్‌ దౌర్భాగ్యం : పవన్‌
సాక్షి, శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఆరోగ్య శాఖ మంత్రి లేకపోవడం కన్నా దౌర్భాగ్యం మరేదీ లేదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.

‘అలిపిరి ఘటన.. చంద్రబాబుకు ఓ వార్నింగ్’
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

సోషల్‌మీడియా వదంతులపై డీజీపీ ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కిడ్నాపర్లు, దోపిడీ దొంగలు తిరుగుతున్నారంటూ వస్తున్న పుకార్లపై డీజీపీ మహేందర్‌రెడ్డి స్పందించారు.

కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణం
సాక్షి, బెంగళూరు : కర్ణాటకలో కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీల కూటమి కొలువుదీరింది. రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా జేడీఎస్‌ నేత కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేశారు.

100 మంది హిందువుల ఊచకోత
యాంగూన్‌, మయన్మార్‌ : వందలాది మంది హిందువుల(మయన్మార్‌లో హిందువులు కూడా మైనారిటీలే)ను రోహింగ్యా మిలిటెంట్లు గతేడాది ఊచకోత కోసినట్లు ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ధ్రువీకరించింది.

మూడో పెళ్లి వద్దన్నందుకు తల్లిదండ్రుల హత్య
సాక్షి, న్యూఢిల్లీ:  ఫేస్‌బుక్‌లో పరిచయమైన అమ్మాయితో పెళ్లికి నిరాకరించారని ఓ యువకుడు తన తల్లిదండ్రులను హత్య చేశాడు. 

8వ వార్షికోత్సవం : గ్రాండ్‌గా ఆ ఫోన్‌ రిలీజ్‌
షావోమి మరికొన్ని రోజుల తన 8వ వార్షికోత్సవాన్ని ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకోబోతుంది.

అతడిని గెంటేశాను, క్షమించండి: హీరోయిన్‌
‘నేను స్త్రీవాదిని కాదు. సమానత్వాన్ని నమ్ముతాను. నా దృష్టిలో స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే’ అంటున్నారు బాలీవుడ్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌.

రామ్‌ సినిమా ఆగిపోయిందా..?
ప‍్రస్తుతం హలో గురూ ప్రేమకోసమే సినిమా పనుల్లో బిజీగా ఉన్న యంగ్ హీరో రామ్‌, ఈ సినిమా తరువాత ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వంలో ఓ యాక్షన్‌ థ్రిల్లర్‌ లో నటించేందుకు ఓకె చెప్పాడు.

‘నా కెరీర్‌లోనే అత్యంత చెత్త ఐపీఎల్‌’
సాక్షి, న్యూఢిల్లీ : ఐపీఎల్‌లో విజయవంతమైన ఆటగాడిగా, కెప్టెన్‌గా రాణించాడు టీమిండియా క్రికెటర్‌ గౌతం గంభీర్‌.

విలియమ్సన్‌ నిర్ణయమే కొంప ముంచిందా?
ముంబై : సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-1 ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌ రెండు వికెట్లతో నెగ్గి ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top