నేటి ప్రధాన వార్తలు
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. క్షురకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిన హమీయిస్తానని డిప్యూటీ సీఎం చెప్పడంతో నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
కేఈతో క్షురకుల చర్చలు విఫలం
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. క్షురకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిన హమీయిస్తానని డిప్యూటీ సీఎం చెప్పడంతో నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
థర్డ్ ఫ్రంట్ కోసం ప్రయత్నించడం లేదు
సాక్షి, విజయవాడ : మూడో ప్రత్యామ్నాయం(థర్డ్ ఫ్రంట్) కోసం తమ పార్టీ ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు స్పష్టం చేశారు.
వీడిన మహిళ మిస్సింగ్ మిస్టరీ
సాక్షి, విజయనగరం: విజయనగరం జిల్లాలో మహిళ మిస్సింగ్ కేసు మిస్టరీ వీడింది. అదృశ్యమైన మహిళను ఆమె భర్తే హతమార్చినట్టు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
‘భూకంపం సృష్టిస్తా అన్నావ్.. ఏమైంది?’
సాక్షి, హైదరాబాద్: గిరిజన, ముస్లింల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ..
‘భారతీయులకు అమెరికా క్షమాపణ చెప్పాలి’
సాక్షి, హైదరాబాద్ : తమ నేతలను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని విశ్వహిందూ పరిషత్(వీహెచ్పీ) పేర్కొంది. అరెస్ట్ చేసిన వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, భజరంగ్దళ్ రాష్ట్ర అధ్యక్షుడు సుభాష్ చందర్తో పాటు ఇతర నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
పెద్దమ్మ గుడికి ధర్మకర్తల మండలి.. కోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్: శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయ ధర్మకర్తల మండలి ఏర్పాటుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ట్రస్టు బోర్డు ఏర్పాటును సవాల్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారు.
నా అవార్డు నగరానికి సాయపడాలి: అర్జున్రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవరకొండ బ్రాండ్ అమాంతం పెరిగిపోయింది. యూత్లో విజయ్కి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. శనివారం రాత్రి జరిగిన 65వ సౌత్ ఫిల్మ్ఫేర్ అవార్డుల కార్యక్రమంలో అర్జున్ రెడ్డి చిత్రానికి విజయ్ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు.
నీరవ్ కేసు : టాప్ సీబీఐ అధికారికి షాక్!
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ కేసును ఇటు సీబీఐ అధికారులు, అటు ఈడీ ఎంతో కీలకంగా తీసుకుంది.
ఆడి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అరెస్ట్
జర్మనీ లగ్జరీ కారు తయారీదారి ఆడి చీఫ్ ఎగ్జిక్యూటివ్ రూపెర్ట్ స్టాడ్లర్ అరెస్ట్ అయ్యారు. డీజిల్ ఉద్గారాల స్కాండల్ విచారణలో సంబంధం ఉందనే ఆరోపణలతో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఢిల్లీలో గ్యాంగ్వార్.. ముగ్గురు మృతి
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ తుపాకి కాల్పులతో దద్దరిల్లింది. పట్టపగలే నడి రోడ్డుపై రెండు ముఠాలు ఎదురుకాల్పులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు ముఠా సభ్యులు మృతి చెందారు. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
ఆసీస్ ఎంతగా దిగజారిందంటే..
దుబాయ్: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన ఆస్ట్రేలియా.. గత కొంతకాలంగా గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటుంది. దాదాపు ఏడాది వ్యవధిలో 15 వన్డేలు ఆడిన ఆసీస్ 13 మ్యాచ్లు ఓటమి పాలైందంటే ఆ జట్టు రోజు రోజుకూ ఎంతగా దిగజారిపోతుందో