టుడే న్యూస్‌ రౌండప్‌

Today News Roundup 13th July - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌ వాళ్లే లబ్ధి పొందుతున్నారని, కానీ వారి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఏపీని సింగపూర్‌ కంపెనీలకు దోచిపెడుతున్నాడని ఆరోపించారు. గత నాలుగేళ్లలో ఆరు పర్యాయాలు సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు ఏం సాధించారో చెప్పాలని బుగ్గన ప్రశ్నించారు.

‘మోదీ తర్వాత చంద్రబాబే.. కానీ ఏం లాభం’
సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌తో సింగపూర్‌ వాళ్లే లబ్ధి పొందుతున్నారని, కానీ వారి వల్ల రాష్ట్రానికి ఒరిగిందేం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌ విమర్శించారు. 

కాంగ్రెస్‌లో చేరిన కిరణ్‌కుమార్‌ రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : గత కొద్ది కాలంగా వస్తున్న వార్తలను నిజం చేస్తూ జై సమైఖ్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.

‘కిరణ్‌ తప్పుడు దారిలో సీఎం అయ్యాడు’
సాక్షి, చిత్తూరు : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కుట్రదారుడని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు.

తెలంగాణ నేతలపై అమిత్‌ షా సీరియస్‌
సాక్షి, హైదరాబాద్‌ : పార్టీ బలోపేతానికి సరైన చర్యలు చేపట్టడం లేదంటూ బీజేపీ తెలంగాణ రాష్ట్ర నేతలపై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రియాంకకు ట్యాగ్‌.. అభాసుపాలైన కాంగ్రెస్‌..
సాక్షి, హైదరాబాద్‌ : భారత జాతీయ కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పప్పులో కాలేసింది.

రన్నింగ్‌ ట్రైన్‌తో ఆటలు ..
ఓ యువకుడు సరదాకు చేసిన స్టంట్‌ ప్రాణాల మీదకు తెచ్చింది.

కమెడియన్‌కు చుక్కలు చూపించాడు.. వైరల్‌
ఇస్తాంబుల్‌ : ‘చేతివరకు వచ్చింది.. నోటి వరకు రాలేదు’ అన్న సామెత గుర్తుంది కదండీ.

బబుల్‌ గమ్‌తో బూట్లు..!!
లండన్‌ : మీ చెప్పులకు ఎప్పుడైనా బబుల్‌ గమ్‌ అంటుకుందా?. చాలా మందికి ఈ అనుభవం ఉండి ఉంటుంది.

3 నెలల్లోనే 30 లక్షల విక్రయాలు
అదిరిపోయే ఫీచర్లతో హువావే ‘హానర్‌ 10’ స్మార్ట్‌ఫోన్‌ను గత మూడు నెలల క్రితమే గ్లోబల్‌గా లాంచ్‌ చేసిన తెలిసిందే.

ట్విటర్‌లో ప్రధాని మోదీకి ఝలక్‌!
న్యూఢిల్లీ : ప్రపంచంలో చాలామంది సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులకు భారీ సంఖ్యలో ట్విటర్ ఫాలోవర్స్ ఉన్న సంగతి తెలిసిందే.

‘చినబాబు’ మూవీ రివ్యూ
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ.. తమిళ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే.

పెళ్లిపై మౌనం వీడిన ప్రియాంక చోప్రా
లండన్‌ : గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా..

‘టీమిండియా జాంటీ రోడ్స్‌’ వీడ్కోలు
హైదరాబాద్‌: టీమిండియా టార్గెట్‌ 326.. కానీ 146 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలువగా.. 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top