టుడే న్యూస్‌ రౌండప్‌

today news Roundup - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏ నైతిక విలువలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. తాజా రాజకీయ పరిస్థితులపై వైఎస్‌ జగన్‌ శనివారం ట్వీట్‌ చేశారు.

ప్రత్యేక హోదా సాధనకు పవన్‌ నాయకత్వం సరిపోదు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధనకు పవన్‌ కల్యాణ్‌ నాయకత్వం సరిపోదని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం అన్నారు.
తాజా రాజకీయ పరిస్థితులపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌
ఏ నైతిక విలువలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మండిపడ్డారు.

ప్రదీప్‌ ట్వీట్‌ : వెంటనే స్పందించిన కేటీఆర్‌ 
బుల్లి తెర యాంకర్‌గా మంచి పేరు సంపాదించుకున్న ప్రదీప్‌కు ఫ్యాన్‌ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు.

పాక్‌తో యుద్ధం తప్ప.. మరో ఆప్షన్ లేదు!
జమ్మూకశ్మీర్‌లో నిత్యం పాకిస్తాన్ ఉగ్రమూకలు దాడులకు తెగబడటంపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, ఆ రాష్ట్ర మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు.

వింటర్‌ ఒలింపిక్స్‌లో ఆశ్చర్యం..!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జాంగ్‌ ఉన్‌ ఒకరినొకరు కౌగిలించుకున్నారు.

‘తొలిప్రేమ’ మూవీ రివ్యూ
ఫిదా సినిమాతో ఘనవిజయం సాధించిన మెగా హీరో వరుణ్ తేజ్‌ లీడ్‌రోల్‌లో తెరకెక్కిన మరో ఫీల్‌ గుడ్‌ లవ్‌ స్టోరి తొలిప్రేమ.

భారత్‌లో చాంపియన్స్‌ ట్రోఫీకి ఐసీసీ మెలిక!
 భారత్‌లో ప్రతిష్టాత్మక చాంపియన్స్‌ ట్రోఫీ నిర్వహించేందుకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) ఓ మెలిక పెట్టింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top