ఈనాటి ముఖ్యాంశాలు

Telugu News Roundup Aug 24th Arun jaitley passed away - Sakshi

బీజేపీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ శనివారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని శనివారం ఉదయం గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌లో భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు ఫైనల్‌కు చేరారు. జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితులను పర్యవేక్షించడానికి శ్రీనగర్‌ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌గాంధీ సహా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు తిరిగి వెనక్కి పంపించారు. ‘సచివాలయ’ ఉద్యోగాల రాత పరీక్షలకు సంబంధించి శనివారం నుంచి హాల్‌ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది..ఇలాంటి వార్తల కోసం కింది వీడియో క్లిక్‌ చేయండి..

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top