తెలగ కులస్తుల్ని బీసీల్లో చేర్చాలి
శ్రీకాకుళం :‘అన్నా.. తెలగ కులస్తులను బీసీల్లో చేర్చాలి’ అని తెలగ జేఏసీ సభ్యులు బత్తుల లక్ష్మణరావు, కె.సత్యనారాయణ ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డిని కోరారు. పిల్లల చదువులు, ఉద్యోగాలకు ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు