రజకులపై దాడులు

TDP Leaders Attacks On Rajakulu - Sakshi

దళితుల తర్వాత రజకులపైనే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. రాజకీయ ప్రతినిధులు గ్రామాల్లో రజకుల స్థలాలను ఆక్రమిస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మాపైనే దాడులకు దిగుతున్నారు. రజకులకు రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మాకు కేటాయించిన స్థలాలకు రక్షణ కల్పించాలి. 
– పిరిడి రాణి, పూడివలస, ఎచ్చెర్ల మండలం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top