పింఛన్‌ మంజూరులో వివక్ష

tdp govt Discrimination On Pension grant - Sakshi

తెలుగుదేశం ప్రభుత్వం నాయకులు పింఛన్‌ మంజూరులో వివక్ష కనబరుస్తున్నారు. రెండు సంవత్సరాల కిందట రోడ్డు ప్రమాదంలో కాలు తొలగించారు. వికలాంగులకు 1500 రూపాయల పింఛన్‌ ఇవ్వాల్సి ఉండగా కేవలం వెయ్యి రూపాయలే ఇస్తున్నారు.  బతకడం కష్టంగా ఉంది. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయితే మాలాంటి వారికి న్యాయం జరుగుతుంది. 
– చింతాడ మోహనరావు, బాండంగి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top