చదువులకు ఇబ్బంది
శ్రీకాకుళం :మడ్డువలస ప్రాజెక్టు ద్వారా మా ప్రాంత పొలాలకు సాగునీరు అందడం లేదు. దీంతో సక్రమంగా పంటలు సాగు చేయలేకపోతున్నారు. కుటుంబ పోషణ కష్టంగా మారింది. పంటలు సాగు చేస్తున్నా పెట్టుబడులు కూడా రావడం లేదు. విద్యార్థులు చదువుకోవాలన్నా కుటుంబæ పరిస్థితులు అనుకూలించగా మధ్యలో చదువులు ఆపివేయాల్సిన పరిస్థితులు నెలకొంది. ఈ సమస్యకు పరిష్కార మార్గం చూపాలన్నా..