రాఖీ కట్టడం మరచిపోలేని అనుభూతి..

Sister Tied Rakhi To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి :జగనన్నకు రాఖీ కట్టడం మరచిపోలేని అనుభూతని ఇండుగుపల్లికి చెందిన గుడివాడ సత్యవతి తెలిపారు. పాదయాత్రలో భాగంగా తాటిపాక వచ్చిన జగన్‌ను ఆమె కలుసుకుని చేతికి రాఖీ కట్టారు. తనకు అన్నయ్య ఎవరూ లేరని, జగనన్నను తన అన్నయ్యగా భావిస్తూ, ఆయనకు మంచి జరగాలని చేతికి రాఖీ కట్టినట్టు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top