ఉండటానికి ఇల్లు లేదయ్యా..
తూర్పుగోదావరి : ‘‘నేను ఉండటానికి ఇల్లు లేదయ్యా’’ అంటూ ఊలపల్లికి చెందిన వీరాబత్తుల జయమ్మ పాదయాత్రలో జగన్ వద్ద వాపోయింది. పేదరికంలో ఉన్నామని వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇల్లు మంజూరు చేయాలని కోరింది.
సంబంధిత వార్తలు