కన్నవారే అతిథులు
మునగపాక(యలమంచిలి): వాడ్రాపల్లికి చెందిన భీశెట్టి సతీష్, మౌనికల వివాహం శనివారం రాత్రి జరిగింది. ఈ పెళ్లికి వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులు, పురోహితుడు, వీడియో, ఫొటోగ్రాఫర్లు మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు.
మునగపాక(యలమంచిలి): వాడ్రాపల్లికి చెందిన భీశెట్టి సతీష్, మౌనికల వివాహం శనివారం రాత్రి జరిగింది. ఈ పెళ్లికి వధూవరులతో పాటు వారి తల్లిదండ్రులు, పురోహితుడు, వీడియో, ఫొటోగ్రాఫర్లు మాత్రమే హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు.