ఈనాటి ముఖ్యాంశాలు
సాక్షి, హైదరాబాద్ : రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్కు చేరుకున్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికారు. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ పెద్ద మనసును చాటుకున్నారు. తను వెళ్తున్న దారిలో రోడ్డు ప్రమాదం జరగడం గమనించిన మంత్రి క్షతగాత్రులకు సాయం అందించారు.
మరిన్ని ప్రధాన వార్తలకు కింది వీడియోను వీక్షించండి..