‘బంగారుతల్లి’ని పునరుద్ధరించాలన్నా!

Re Desingn For Bangaru Thalli Scheme - Sakshi

తూర్పుగోదావరి :‘అన్నా..2013 సెప్టెంబర్‌లో నాకు ఆడపిల్ల పుట్టింది. అప్పుడు బంగారుతల్లి పథకానికి నమోదు చేస్తే బాండ్‌ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకొ చ్చాక ఈ పథకం మార్చేశారని, ఇప్పుడు ఈ బాండ్‌ చెల్ల్లదని చెబుతున్నారన్నా.. కుమార్తె పుట్టిన వెంటనే రూ.2,500 బ్యాంక్‌ అకౌంట్‌లో జమ యినా తరువాత నగదు జమ కావడం లేదు. అధికారులను సంప్రదిస్తే ఈ పథకాన్ని మార్చేశారని, 2014 తరువాత ఆడపిల్లలు పుడితేనే వరి ్తస్తుందని చెబుతున్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకొచ్చాక  పథకాన్ని పునరుద్ధరించాలన్నా!’ అని కోరింది కాకినాడ రూరల్‌ తిమ్మాపురానికి చెందిన అడబాల సుజాత.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top