మా కుటుంబాన్ని ఆదుకోండయ్యా..
మాది గంధవరం, చోడవరం మండలం.నలుగురు పిల్లలున్నారు. కుటుం బ పోషణ కష్టమవుతోంది. ఇల్లు మంజూరు చేయాలని దరఖాస్తు చేసుకున్నా.. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రుణాలు మంజూరు చేయాలని కోరుతున్నా.. ఆదుకునే వారు లేరు. ఈ విషయాన్ని వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లాను. మన ప్రభుత్వం వచ్చాక అందరికీ మంచి రోజులు వస్తాయన్నారు.
–గులిమి రాజేశ్వరీ, గంధవరం