కాళ్లు పడిపోయినా పింఛన్‌ ఇవ్వలేదయ్యా..

People sharing There Sorrows To Ys Jagan  - Sakshi

రాప్తాడు: ‘పక్షవాతంతో రెండు కాళ్లు చచ్చు పడిపోయాయి. మూడేళ్లుగా మంచానికే పరిమితమయ్యా. పింఛన్‌ మంజూరు చేస్తే కొద్దో గొప్పో కుటుంబానికి ఆసరాగా ఉంటుంది. దయలేని ఈ ప్రభుత్వం మాపై కనికరం చూపడం లేద’ంటూ కందుకూరుకు చెందిన బోయ అక్కమ్మ జగన్‌ ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. పింఛన్‌ అందకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని, ఎలాగైనా పింఛన్‌ మంజూరు చేయించాలని కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top