అమ్మానాన్న లేని అనాథనయ్యా..

People sharing there sorrows to ys jagan - Sakshi

‘మా అమ్మానాన్న చనిపోయారు. ఇప్పుడు నాకు దిక్కెవరూ లేరు. నేను ఏఎన్‌ఎం నర్సింగ్‌ కోర్సు పూర్తి చేశా. ప్రస్తుతం ఉపాధి కోసం కల్లూరులోని ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో పని చేస్తున్నా. అక్కడ ఇచ్చే అరకొర జీతం చాలడం లేదు. ఏదైనా ఉపాధి చూపి దారి చూపండన్నా’ అంటూ కల్లుమడికి చెందిన పెద్దక్క అనే యువతి వైఎస్‌ జగన్‌తో మొరపెట్టుకున్నారు. తమ గ్రామానికి పాదయాత్రగా వచ్చిన జగన్‌ను అదే గ్రామానికి చెందిన సరితతో కలసి నిమ్మరసం అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top