చేనేతను బతికించాలి
తూర్పుగోదావరి : చేనేత పరిశ్రమ చాలా కష్టాల్లో ఉందని ఆదుకోవాలని జగన్నపేటకు చెందిన చేనేత కార్మికురాలు మానెం వరలక్ష్మి జగన్ను కోరింది. నడవలేని స్థితిలో వీల్చైర్లో కుమారుడి సహాయంతో జగన్ను కలుసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. తాను 70 సంవత్సరాల పాటు చేనేత కార్మికురాలిగా పనిచేశాననని తెలిపింది.
సంబంధిత వార్తలు