చేనేతను బతికించాలి

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : చేనేత పరిశ్రమ చాలా కష్టాల్లో ఉందని ఆదుకోవాలని జగన్నపేటకు చెందిన చేనేత కార్మికురాలు మానెం వరలక్ష్మి జగన్‌ను కోరింది. నడవలేని స్థితిలో వీల్‌చైర్‌లో కుమారుడి సహాయంతో జగన్‌ను కలుసుకుని ఈ మేరకు విజ్ఞప్తి చేసింది. తాను 70 సంవత్సరాల పాటు చేనేత కార్మికురాలిగా పనిచేశాననని తెలిపింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top