రేషన్ కార్డు ఇవ్వడం లేదు
తూర్పుగోదావరి : ‘నా భర్త ఆర్టీసీలో కండక్టర్గా పనిచేసి రిటైరయ్యారు. పింఛను రూ.2వేలు వస్తోంది. మాకు రేషన్ కార్డు ఇవ్వడం లేదు’ అని వేగివారిపాలేనికి చెందిన చెల్లుబోయిన సావిత్రి జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను వస్తోందని రేషన్ కార్డు ఇవ్వడం లేదని, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయింది.
సంబంధిత వార్తలు