స్కాలర్షిప్ ఇవ్వడం లేదు
తూర్పుగోదావరి : తన కుమారుడు పాలిటెక్నిక్ చదువుతున్నాడని, ఇప్పటికీ వెలుగు కార్యాలయం నుంచి స్కాలర్ షిప్ ఇవ్వలేదని వేగివారిపాలేనికి చెందిన చెల్లుబోయిన దుర్గ జగన్మోహన్రెడ్డి వద్ద గోడు వెళ్లబోసుకుంది. మూడేళ్లుగా స్కాలర్ షిప్లు ఇవ్వడం లేదని, అధికారులను అడిగితే సమాధానం చెప్పడం లేదని వాపోయింది.
సంబంధిత వార్తలు