మంజూరైనా పింఛను ఇవ్వడం లేదు

People Sharing Their Sorrows To YS Jagan In Praja Sankalpa Yatra - Sakshi

తూర్పుగోదావరి : వికలాంగురాలినైన తనకు పింఛను మంజూరైనప్పటికీ ఇవ్వడం లేదని జగ్గన్నపేటకు చెందిన కడలి లక్ష్మీదుర్గ జగన్‌ వద్ద ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగేళ్లుగా ఒక్క రూపాయి కూడా పింఛనుగా ఇవ్వలేదని తెలిపింది. దీనిపై   అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదని కన్నీరుమున్నీరైంది. ఈ విషయాన్ని కలెక్టర్‌కు చెప్పినా స్పందించలేదని, తనకు పింఛను వచ్చేలా చూడాలని జగన్‌ను కోరింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top