తలపాగాతో జగన్ను కలిసిన చిన్నారులు
తూర్పుగోదావరి : కడలి శివారు గమనిపాలేనికి చెందిన చిన్నారులు వైఎస్సార్ సీపీ జెండా రంగులైన పచ్చ, తెలుపు, నీలం రంగులతో ఉన్న వస్త్రాన్ని తలకు పాగాగా చుట్టి జగన్ మోహన్రెడ్డిని కలిశారు. ఆయన ఆప్యాయంగా వారి తలలు నిమిరి పలకరించారు. తమ పిలల్లకు జగన్ అంటే ఎంతో అభిమానమని తల్లిదండ్రులు రాంప్రసాద్, రాజ్యలక్ష్మి అన్నారు.
సంబంధిత వార్తలు