అక్షరాభ్యాసం
తూర్పుగోదావరి : తూర్పుగోదావరి : నా చిన్నారి జగన్పాల్కు జగనన్న అక్షరాలు దిద్దించారంటూ కడలి గ్రామానికి చెందిన సుమశ్రీ ఆనందం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై ఉన్న అభిమానంతో తన బిడ్డకు జగన్పాల్ అని పేరుపెట్టుకున్నట్టు ఆమె తెలిపింది. ఇప్పుడు జVýæనన్న అక్షరాభ్యాసం చేశాడంటూ ఆమె ఆనందం వ్యక్తం చేసింది.
సంబంధిత వార్తలు