ఆశావర్కర్ల వేతనాలు పెంచాలి
తూర్పుగోదావరి : గ్రామాల్లో పనిచేస్తున్న ఆశా వర్కర్ల వేతనాలు రూ.700 మాత్రమే ఇస్తున్నారని, కనీసం నెలకు రూ.7000లు ఇప్పించాలని వేగివారిపాలేనికి చెందిన టి. గంగాదేవి, నాగేశ్వరి జగన్ను కోరారు. తమతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకోవడం తప్ప వేతనాలు పెంచడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సంబంధిత వార్తలు