ఇంటి రుణం మంజూరు కాలేదు
తూర్పుగోదావరి : ఇంటి రుణం కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరు కావడంలేదు. రుణం ఎందుకు ఇవ్వరంటూ సఖినేటిపల్లి మండలపరిషత్ కార్యాలయంలో అధికారులను అడిగితే జన్మభూమి కమిటీ సభ్యులకు ఒక మాట చెప్పి రమ్మంటున్నారు.’’ అంటూ మలికిపురం వద్ద పాదయాత్రలో జగన్కు తమ సమస్యను చెప్పుకున్నాడు మోరిపాడుకు చెందిన దివ్యాంగుడు పితాని ఏసుబాబు. దివ్యాంగుడినైనా తనకు ప్రభుత్వ లబ్ధి అందడం లేదనివాపోయాడు.
సంబంధిత వార్తలు