బకాయిలు చెల్లించడం లేదయ్యా
తూర్పుగోదావరి : ‘‘పేదల పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అన్నం వండి పెడుతున్నాం. మధ్యాహ్న భోజన పథకాన్ని గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నిర్వహణ పరమైన సమస్యలను పట్టించుకోవడంలేదు’’ అంటూ ములికిపల్లి వద్ద పాదయాత్రలో జగన్కు తమ సమస్యలను చెప్పుకొన్నారు రాజోలు మండలంలోని మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకులు. రూ.లక్షల్లో బకాయిలున్నాయని, పాఠశాలలు తెరిచినా సామగ్రి సమకూర్చ‡లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్కు వినతి పత్రాన్ని అందజేశారు.
సంబంధిత వార్తలు