పింఛను సొమ్ము పెంచాలి

people sharing their sorrows ys jagan praja sankalpa yatra - Sakshi

ఉల్లంపల్లి రాధ, చింతలపల్లి
తన కుమార్తె దివ్యాంగురాలని, కానీ పింఛన్‌ రూ. వెయ్యి మాత్రమే ఇస్తున్నారని ఉల్లంపర్తి రాధ జగన్‌ వద్ద వాపోయింది. చాలీ చాలని ఈ పింఛను సొమ్ముతో ఇబ్బందులు పడుతున్నామని, మీరు అధికారంలోకి వచ్చిన తరువాత పింఛను సొమ్ము పెంచాలని కోరింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top