పింఛను సొమ్ము పెంచాలి
ఉల్లంపల్లి రాధ, చింతలపల్లి
తన కుమార్తె దివ్యాంగురాలని, కానీ పింఛన్ రూ. వెయ్యి మాత్రమే ఇస్తున్నారని ఉల్లంపర్తి రాధ జగన్ వద్ద వాపోయింది. చాలీ చాలని ఈ పింఛను సొమ్ముతో ఇబ్బందులు పడుతున్నామని, మీరు అధికారంలోకి వచ్చిన తరువాత పింఛను సొమ్ము పెంచాలని కోరింది.